గచ్చిబౌలిలోని కంచ భూముల వేలంపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర…
Tag: #telangana
సునీతా లక్ష్మారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న స్పీకర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెనక్కి తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సునీతా…
జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి – బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీలో…
ఆశా కార్యకర్తల ఆందోళన ఉద్ధృతం
తెలంగాణలో ఆశా కార్యకర్తల ఆందోళన ఉద్ధృతంగా మారింది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, తమ సమస్యలు పరిష్కరించాలని కోఠిలోని ఆరోగ్య శాఖ…
రుణమాఫీ చేయాలని నల్ల బ్యాడ్జీలతో ఎమ్మెల్యేల నిరసన
రైతులకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకొని…
ఆర్టీసీ బస్సు ఢీకొని డీసీపీ మృతి
హైదరాబాద్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ ప్రాణాలు కోల్పోయారు. వివరాళ్లోకి…
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా – కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో గురువారం బీఆర్ఎస్…
ప్రశ్నిస్తే దాడులు.. నిలదీస్తే కేసులు
తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, నిలదీస్తే కేసులు…
కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ ప్రమాదకరం
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీపై, సీఎం…
రూ.3.04 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.…